Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ చేస్తూ.. రైలు వస్తున్నది గమనించలేదు.. భార్యాభర్తలు, కుమారుడు మృతి

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (21:51 IST)
రీల్స్ ఓ కుటుంబాన్ని బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా, రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
బుధవారం ఉదయం లక్నో నుంచి పిలిభిత్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 
 
సీతాపూర్ జిల్లాలోని లాహర్‌పూర్‌కు చెందిన భార్యాభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో వీడియో తీస్తున్నప్పుడు ఆ ముగ్గురిని రైలు ఢీకొంది. కానీ, రైలు వస్తున్న విషయం వారు గమనించలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య!!

శ్రియా శరణ్ తన 42వ పుట్టినరోజు... అయినా చేతిలో సినిమాలు

'దేవర' ట్రైలర్ హీరో ఎన్టీఆర్‌ను నిరుత్సాహపరిచిందా?

నా సమ్మతం లేకుండానే విడాకులు ప్రకటన చేశారు.. ఆర్తి రవి

"ఆర్ఆర్ఆర్" తర్వాత సోలో మూవీ.. కాస్త భయంగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

మొలకెత్తిన రాగులను తింటే మధుమేహం పరార్

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

తర్వాతి కథనం
Show comments