Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటో తరగతి విద్యార్థినిపై ఐదో తరగతి బాలుర రేప్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (09:03 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత చిన్నారి గట్టిగా ఏడవడంతో అటుగా వెళ్తున్నవారు వచ్చి కాపాడారు. 
 
దీనిపై బాధిత చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై చర్యలు ప్రారంభించారు. ఇద్దరు టీచర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేశారు. మరో ఏడుగురిని సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments