Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామ భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరి ప్రాణాలు?

Webdunia
మంగళవారం, 24 మే 2022 (19:03 IST)
మేనమామ భార్యతో అక్రమ సంబంధం ఆ యువకుడి ఇద్దరు ప్రాణాలు పోయేందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌ ప్రాంతానికి చెందిన కుశలరామ్ అనే యువకుడికి అతడి మేనమామ ఉద్రమ్ భార్య గౌరా దేవితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంతే తన మేనల్లుడిని హత్య చేయాలనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం మేనల్లుడిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒంటెపై వేసి, ఊరి బయటకు తరలించి అక్కడ పారేశాడు. సోమవారం కుశలరామ్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేర వేశారు. 
 
పోలీసులు ఉద్రమ్‌ను గట్టిగా ప్రశ్నించే సరికి అతడు నేరం అంగీకరించాడు. ఇక తమ విషయం బయటపడడం, కుశలరామ్ హత్యకు గురి కావడంతో గౌరా దేవి భయపడింది. సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన అనైతిక సంబంధం వారిద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments