మంత్రి కాలు కొరికిన ఎలుక ... పాము అనుకుని హైరానా

Webdunia
సోమవారం, 2 మే 2022 (16:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి గిరీశ్ చంద్ర యాదవ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆయన కాలుని ఓ మూషికం కాటేసి కనిపించకుండా పోయింది. దీంతో పాము కరిసిందని ఆయన భయపడిపోయారు. ఆ వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇటీవల ఆయన యూపీలోని బాందాలో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. తన పర్యటన ముగించుకుని ఓ సర్క్యూట్ భవన్‌లో విశ్రాంతి తీసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన కాలును కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కపడి లేచారు. పాము కాటేసిందనుకుని ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 
 
ఈ విషయాన్ని ఆయన తన వ్యక్తి భద్రతా సిబ్బంది తెలిపారు. వారు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మంత్రిని ఎలుక కొరిందని తేల్చారు. దీంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments