Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్... ఆత్మహత్య

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:36 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలిక సామూహిక అత్యాచారానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. తన సూసైడ్ నోట్‌లో నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఇందులో ఇద్దరు పక్క గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. సూసైడ్ లేఖలో తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలిపిందన్నారు. ఈ లేఖ ఆధారంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్‌కు అనంతరం ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులతో విషయం చెప్పిందని.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం