Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్... ఆత్మహత్య

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:36 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలిక సామూహిక అత్యాచారానికి గురై.. ప్రాణాలు కోల్పోయింది. తన సూసైడ్ నోట్‌లో నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఇందులో ఇద్దరు పక్క గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. సూసైడ్ లేఖలో తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలిపిందన్నారు. ఈ లేఖ ఆధారంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్‌కు అనంతరం ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులతో విషయం చెప్పిందని.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం