Webdunia - Bharat's app for daily news and videos

Install App

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

సెల్వి
సోమవారం, 9 జూన్ 2025 (16:40 IST)
Honeymoon couple
రాజ రఘవంశీ, సోనమ్‌ల హనీమూన్ ట్రాజెడీ మరవక ముందే.. మరో ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన నవ దంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. 
 
వివరాలను పరిశీలిస్తే.. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్‌ సింగ్‌కు అంకితా సింగ్‌ అనే యువతితో హనీమూన్‌ కోసం మే 24న సిక్కిం వెళ్లారు. ఈ నవ దంపతులు పలు ప్రాంతాల్లో తిరిగారు. మే 29న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. 
 
ఇక కొండ చరియలు విరిగి పడటంతో ఆ కారు 1,000 అడుగుల లోతున్న నదిలో పడిపోయింది. డ్రైవర్‌ మృతి చెందాడు. గల్లంతైన మరో 8 మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 
 
ఈ ఘటన జరిగి దాదాపు 12 రోజులు అయినా.. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదని నవ వరుడు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments