Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు..

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (13:11 IST)
ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు. తుపాకీలతో వచ్చి.. మారణాయుధాలతో వచ్చి గేదేలను పట్టుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రత్నపురి గ్రామంలోని ఓ గేదెల యజమానిని దుండగులు బెదిరించారు. దాదాపు 25 మంది తుపాకులు, మారణాయుధాలు తీసుకుని వచ్చారు. 
 
యజమానిని బంధించి, తుపాకులు ఎక్కుపెట్టి 20 లక్షల రూపాయల విలువైన గేదెలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ దపర్యాప్తులో నరేష్ కుమార్ (గేదెల యజమాని), ఆయన కుమారుడు మోహిత్‌లు ఓ డెయిరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు.
 
దుండగులంతా, ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి, వారిని బెదిరించారని, ఆపై తాము తెచ్చిన వాహనాల్లోకి గేదెలను ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారివద్ద ఉన్న బైకు, రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. 
 
ఈ దోపిడీ తరువాత గ్రామస్తులు ఆగ్రహంతో, రహదారులను దిగ్బంధించి రాస్తారోకో చేశారని, పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తును పెట్టామని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments