కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదం, భార్య దుర్మరణం

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:22 IST)
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి తృటిలో బయటపడ్డారు. కానీ ఆయన సతీమణి, వ్యక్తిగత కార్యదర్శి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు.
 
మంత్రి శ్రీపాద్ నాయక్ క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తీవ్ర గాయాలైన మంత్రి శ్రీపాద్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments