Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు అరుదైన గౌరవం - డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా...

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:41 IST)
కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్ష వర్థన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన నియమితులయ్యారు. ఫలితంగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
మొత్తం 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ మంగళవారం సమావేశంకాగా, ఇందులో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్‌ను ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి  నకటాని స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
 
ఈ నెల 22వ తేదీన జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే బోర్డు ఛైర్మన్ అనేది పూర్తి కాలం ఉండే బాధ్యత కాదు. కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. బోర్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవీకాలం మూడేళ్లుగా ఉంటుంది. యేడాదికి రెండు సార్లు బోర్డు సమావేశాలు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments