Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనంజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:32 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు దీపావళి బొనంజా ప్రకటించింది. ఇందులోభాగంగా, 15 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 4 శాతం డీఏ పెంచగా, తాజాగా మరో 15 శాతం మేరకు పెంచింది. ఈ పెంచిన డీఏను కూడా జూలై నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రటించింది. 
 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా 15 శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏను పెంచుతూ కేంద్రం ప్రకటించడంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఖుషీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments