Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులకు ఉక్రెయిన్ శుభవార్త

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:18 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ వార్ కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ దేశంలోని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం చేస్తూ యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన విద్యార్థులకు స్వదేశంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను భారత్ నుంచే కీలక పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అలాగే, ఇంటిపట్టు నుంచే ఆన్‌లన్ తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతిస్తామని తెలిపారు.
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నివసిస్తూ వచ్చిన అనేకమంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులను దాటారు. మరోవైపు, వైద్య విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు వెల్లారు. వీరి విద్యాభ్యాసం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చర్యతో అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారి పరిస్థితి ఇపుడిపుడే కుదుటడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments