Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులకు ఉక్రెయిన్ శుభవార్త

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:18 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ వార్ కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ దేశంలోని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం చేస్తూ యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన విద్యార్థులకు స్వదేశంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను భారత్ నుంచే కీలక పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అలాగే, ఇంటిపట్టు నుంచే ఆన్‌లన్ తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతిస్తామని తెలిపారు.
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నివసిస్తూ వచ్చిన అనేకమంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులను దాటారు. మరోవైపు, వైద్య విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు వెల్లారు. వీరి విద్యాభ్యాసం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చర్యతో అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారి పరిస్థితి ఇపుడిపుడే కుదుటడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments