Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ వాసులకు కానుక.. ఉచితంగా గ్యాస్ సిలిండర్

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. దీపావళి పండుగకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారందరికీ ఉచితంగా ఈ సిలిండర్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, ఇటీవలే ఈ పథకం కింద సరఫరా చేసే సిలిండర్లకు కేంద్రం రూ.300 మేరకు ధర తగ్గించిన విషయం తెల్సిందే. గత 2014కు ముందు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవడం కష్టంగా ఉండేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. 
 
మంగళవారం బులంద్ షహర్‌లో రూ.632 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికీ సిలిండర్ ధరను రూ.300 మేరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెల్సిందే. అదేసమయంలో యూపీలోని ఉజ్వల యోజన లబ్దిదారులకు దీపావళి పర్వదినం కానుకగా ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ఆయన వెల్లిడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments