Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పారాచూట్ సాయంతో ల్యాండైన టెర్రరిస్టులు?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:39 IST)
నవీ ముంబైలోని ఘన్‌సోలీ ప్రాంతం సమీపంలోని బీచ్‌లో పారాచూట్ సహాయంతో గుర్తుతెలియని విదేశీ దంపతులు ఇద్దరు ల్యాండ్ అయిన వార్త సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 25 ఏళ్ల విదేశీ మహిళ నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల బిల్డింగ్‌పై పారాచూట్‌తో దిగింది. అంతకంటే ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ భూమిపై దిగి ఆమెకు హాయ్ చెప్పాడని వారు చెప్పారు. 
 
దాంతో ముంబై పోలీసులతోపాటు యాంటీ టెర్రర్ సెల్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పారాచూట్ సహాయంతో ఇద్దరు వ్యక్తులు దిగుతున్నట్లు సీసీటీవీ ఫూటేజ్‌లు లభించినా వారు విదేశీయులని రుజువుకాలేదు. గతంలో టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించి దాడులకు పాల్పడిన నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు పారాచూట్‌ల సహాయంతో నవీ ముంబైలోకి వచ్చిన కారణంగా పోలీసులు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన భద్రతా బలగాలు స్థానికులు చెప్పిన మాటలను ప్రక్కనబెట్టి, అది గాలి వార్త అని కొట్టిపడేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments