Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పారాచూట్ సాయంతో ల్యాండైన టెర్రరిస్టులు?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:39 IST)
నవీ ముంబైలోని ఘన్‌సోలీ ప్రాంతం సమీపంలోని బీచ్‌లో పారాచూట్ సహాయంతో గుర్తుతెలియని విదేశీ దంపతులు ఇద్దరు ల్యాండ్ అయిన వార్త సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 25 ఏళ్ల విదేశీ మహిళ నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల బిల్డింగ్‌పై పారాచూట్‌తో దిగింది. అంతకంటే ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ భూమిపై దిగి ఆమెకు హాయ్ చెప్పాడని వారు చెప్పారు. 
 
దాంతో ముంబై పోలీసులతోపాటు యాంటీ టెర్రర్ సెల్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పారాచూట్ సహాయంతో ఇద్దరు వ్యక్తులు దిగుతున్నట్లు సీసీటీవీ ఫూటేజ్‌లు లభించినా వారు విదేశీయులని రుజువుకాలేదు. గతంలో టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించి దాడులకు పాల్పడిన నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు పారాచూట్‌ల సహాయంతో నవీ ముంబైలోకి వచ్చిన కారణంగా పోలీసులు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన భద్రతా బలగాలు స్థానికులు చెప్పిన మాటలను ప్రక్కనబెట్టి, అది గాలి వార్త అని కొట్టిపడేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments