Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పారాచూట్ సాయంతో ల్యాండైన టెర్రరిస్టులు?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:39 IST)
నవీ ముంబైలోని ఘన్‌సోలీ ప్రాంతం సమీపంలోని బీచ్‌లో పారాచూట్ సహాయంతో గుర్తుతెలియని విదేశీ దంపతులు ఇద్దరు ల్యాండ్ అయిన వార్త సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 25 ఏళ్ల విదేశీ మహిళ నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల బిల్డింగ్‌పై పారాచూట్‌తో దిగింది. అంతకంటే ముందే ఆమె బాయ్ ఫ్రెండ్ భూమిపై దిగి ఆమెకు హాయ్ చెప్పాడని వారు చెప్పారు. 
 
దాంతో ముంబై పోలీసులతోపాటు యాంటీ టెర్రర్ సెల్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పారాచూట్ సహాయంతో ఇద్దరు వ్యక్తులు దిగుతున్నట్లు సీసీటీవీ ఫూటేజ్‌లు లభించినా వారు విదేశీయులని రుజువుకాలేదు. గతంలో టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించి దాడులకు పాల్పడిన నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు పారాచూట్‌ల సహాయంతో నవీ ముంబైలోకి వచ్చిన కారణంగా పోలీసులు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన భద్రతా బలగాలు స్థానికులు చెప్పిన మాటలను ప్రక్కనబెట్టి, అది గాలి వార్త అని కొట్టిపడేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments