Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని బంధించి యువతిపై అత్యాచారం చేశారు..

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి ముందే ఇద్దరు కామాంధ యువకులు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి మెడిసిన్‌ కొనేందుకు తల్లితో కలిసి బయటకు వచ్చింది. మెడికల్ షాపుకెళ్లి మందులు కొనుగోలు చేసే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి దగ్గర్లో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
ఆపై తల్లిని బంధించి కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొందటూ తల్లీకూతుళ్లను బెదిరించి అక్కడి నుండి పారిపోయారు. ఇంటికి వచ్చిన యువతి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments