Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోఫియాన్‌లో ఇద్దరు లష్కర్ ముష్కరుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోఫియాన్‌లో లష్కర్ రే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్‌, షోఫియాన్ జిల్లాలో రాంబీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న సైనిక బలగాల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా బలగాలు చాకచక్యంగా వారిని అరెస్టు చేశాయి. 
 
సైనికులు అరెస్టు చేసిన తీవ్రవాదులను షాహిద్ అహ్మద్, కిఫాయత్ ఆయూబ్ ఆలీగా గుర్తించారు. వీరి నుంచి చైనాలో తయారైన పిస్తోలుతో పాటు... ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments