Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోఫియాన్‌లో ఇద్దరు లష్కర్ ముష్కరుల అరెస్టు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (08:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోఫియాన్‌లో లష్కర్ రే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్‌, షోఫియాన్ జిల్లాలో రాంబీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న సైనిక బలగాల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా బలగాలు చాకచక్యంగా వారిని అరెస్టు చేశాయి. 
 
సైనికులు అరెస్టు చేసిన తీవ్రవాదులను షాహిద్ అహ్మద్, కిఫాయత్ ఆయూబ్ ఆలీగా గుర్తించారు. వీరి నుంచి చైనాలో తయారైన పిస్తోలుతో పాటు... ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments