Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురి కోసం బోయింగ్ 747 విమానాలు - ఖజానాపై భారం రూ.8458 కోట్లు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:46 IST)
ఆయా దేశాలకు చెందిన దేశాధినేతలు ప్రయాణించేందుకు ప్రత్యేక విమానాలు ఉంటాయి. అలాగే, భారతదేశాధినేతలు ప్రయాణించేందుకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా బోయింగ్ 777 విమానాలను వాడుతున్నారు. వీటి స్థానంలో బోయింగ్ 747 విమానాలను వినియోగించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కోసం స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ల(ఎస్ఈఎస్ఎఫ్)ను ఎయిరిండియా సమకూర్చనుంది. ఈ రెండు విమానాల కోసం రూ.8458 కోట్లను ఖర్చు చేయనున్నారు. 
 
కేంద్ర వర్గాల సమాచారం మేరకు, ప్రస్తుతం వాడుకలో ఉన్న బోయింగ్ 777 - 300ఈఆర్ విమానాల స్థానంలో బోయింగ్ 747 విమానాలను మార్చనుంది. ఈ విమానాలను రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోడీ వంటి వీవీఐపీలు ప్రయాణాల కోసం ఉపయోగించనున్నారు. ఈ విమానాల్లో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, క్యాబిన్ కాన్ఫిగరేషన్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments