Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపేశారు..

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:48 IST)
యూపీలోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌కు చెందిన సుధీక్షా భాటి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈవ్‌టీజింగ్‌ కారణంగా ఆమె మరణించినట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా యువతి ప్రయాణించిన మోటరు సైకిల్‌ను ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు వాళ్ల మామయ్య నడుపలేదని, ఇటీవలే హైస్కూల్‌ విద్యను పూర్తిచేసిన మైనర్‌ బాలుడు నడిపాడని పోలీసులు తెలిపారు. 
 
అమెరికాలో స్కాలర్‌షిప్‌తో చదువుతున్న భాటి మరణించడం వల్ల పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బు రావడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే వాహనాన్ని మైనర్‌ బాలుడు నడుపలేదని కుటుంబసభ్యులు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే దీన్ని ధ్రువీకరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈవ్‌ టీజింగ్‌ కూడా జరిగినట్టు ఏమీ ఆధారాలు కనిపించలేదన్నారు. మరోవైపు, 15 మోటరు వాహనాలను బుధవారం స్టేషన్‌కి తీసుకొచ్చి వాటి యజమానులను ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments