Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కా చెల్లెళ్లు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (17:05 IST)
మహారాష్ట్రకు చెందిన కవలైన అక్కా చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ అక్కా చెల్లెళ్ళుగా పుట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో జరిగింది. ఈ కవల అక్కాచెల్లెళ్ళ వయసు 36 యేళ్లు. పైగా, వీరిద్దరూ ముంబైలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం తమ తండ్రి మరణించడంత ప్రస్తుతం వారిద్దరూ తమ తల్లితో కలిసి ఉంటున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఈ పెళ్లి తంతు ముగిసింది. 
 
ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వరుడిపై బహుభార్యత్వం కేసును నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments