Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కా చెల్లెళ్లు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (17:05 IST)
మహారాష్ట్రకు చెందిన కవలైన అక్కా చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ అక్కా చెల్లెళ్ళుగా పుట్టడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో జరిగింది. ఈ కవల అక్కాచెల్లెళ్ళ వయసు 36 యేళ్లు. పైగా, వీరిద్దరూ ముంబైలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం తమ తండ్రి మరణించడంత ప్రస్తుతం వారిద్దరూ తమ తల్లితో కలిసి ఉంటున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఈ పెళ్లి తంతు ముగిసింది. 
 
ఈ సందర్భంగా పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వరుడిపై బహుభార్యత్వం కేసును నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments