Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:24 IST)
ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుజరాత్‌లోని సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్నారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరు రూపానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రూపాని మాట్లాడారు. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన, శుభ్రమైన నది సబర్మతి. ప్రధానమంత్రి నరేంద్రవెూదీ వల్లే ఇది సాధ్యమైంది.

జపాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల ప్రధానమంత్రులు ఈ నదిని సందర్శించి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరిలో భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా సబర్మతి నదీ తీరాన్ని సందర్శిస్తారు’ అని రూపానీ  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments