Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:24 IST)
ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుజరాత్‌లోని సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్నారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరు రూపానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రూపాని మాట్లాడారు. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన, శుభ్రమైన నది సబర్మతి. ప్రధానమంత్రి నరేంద్రవెూదీ వల్లే ఇది సాధ్యమైంది.

జపాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల ప్రధానమంత్రులు ఈ నదిని సందర్శించి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరిలో భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా సబర్మతి నదీ తీరాన్ని సందర్శిస్తారు’ అని రూపానీ  తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments