Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (08:24 IST)
ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుజరాత్‌లోని సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్నారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరు రూపానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రూపాని మాట్లాడారు. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన, శుభ్రమైన నది సబర్మతి. ప్రధానమంత్రి నరేంద్రవెూదీ వల్లే ఇది సాధ్యమైంది.

జపాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల ప్రధానమంత్రులు ఈ నదిని సందర్శించి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరిలో భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా సబర్మతి నదీ తీరాన్ని సందర్శిస్తారు’ అని రూపానీ  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments