Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి ప్రతాపం: ఆ 12 ప్రాంతాల్లో భగ్గుమంటున్న ఎండలు..?

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (15:14 IST)
Summer
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకీ ఎండలు ముదరడంతో జనం భయపడిపోతున్నారు. మార్చిలోనే భానుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా దేశంలో 12 నగరాల్లో భానుడు మండిపోతున్నాడు. 
 
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కార్గోన్‌లో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే దేశంలోని 12 హాటెస్ట్ ప్లేసెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 
Summer
 
ఇక గుజరాత్ ఖాండాలో 42.6 డిగ్రీలు, రాజ్‌కోట్‌ (గుజరాత్) 42.3, అమ్రేలి (గుజరాత్) 42.2, ఖాండ్వా (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, నర్మదపురం (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, బర్మేర్ (రాజస్థాన్) 41.9 డిగ్రీలు, జైసాల్మర్ (రాజస్థాన్) 41.6 డిగ్రీలు, బుజ్ (గుజరాత్) 41.6, అహ్మదాబాద్ (గుజరాత్) 41.3 డిగ్రీలు, గ్వాలియర్  (గుజరాత్)  41 డిగ్రీలు, ఢిల్లీలో 39.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అందుచేత ప్రజలు అవసరం మేరకు బయట తిరగాలని.. లేని పక్షంలో ఇంటికి పరిమితం అయితే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments