Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి ప్రతాపం: ఆ 12 ప్రాంతాల్లో భగ్గుమంటున్న ఎండలు..?

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (15:14 IST)
Summer
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకీ ఎండలు ముదరడంతో జనం భయపడిపోతున్నారు. మార్చిలోనే భానుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా దేశంలో 12 నగరాల్లో భానుడు మండిపోతున్నాడు. 
 
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కార్గోన్‌లో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే దేశంలోని 12 హాటెస్ట్ ప్లేసెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 
Summer
 
ఇక గుజరాత్ ఖాండాలో 42.6 డిగ్రీలు, రాజ్‌కోట్‌ (గుజరాత్) 42.3, అమ్రేలి (గుజరాత్) 42.2, ఖాండ్వా (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, నర్మదపురం (మధ్యప్రదేశ్) 42 డిగ్రీలు, బర్మేర్ (రాజస్థాన్) 41.9 డిగ్రీలు, జైసాల్మర్ (రాజస్థాన్) 41.6 డిగ్రీలు, బుజ్ (గుజరాత్) 41.6, అహ్మదాబాద్ (గుజరాత్) 41.3 డిగ్రీలు, గ్వాలియర్  (గుజరాత్)  41 డిగ్రీలు, ఢిల్లీలో 39.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అందుచేత ప్రజలు అవసరం మేరకు బయట తిరగాలని.. లేని పక్షంలో ఇంటికి పరిమితం అయితే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments