Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:48 IST)
రైతుల ఆందోళన నేపథ్యంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సిపిఎం, సిపిఐ లతో పాటు ఎన్‌సిపి, డిఎంకె, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఈ బ్లాక్‌ఫామ్‌ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు గల కారణాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, శరద్‌పవార్‌, రాహుల్‌గాంధీ, డిఎంకె నుండి టికెఎస్‌. ఎలంగోవన్‌లు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాగా, ప్రతిపక్షాలు రాష్ట్రపతితో సమావేశానికి ముందు వివాదాస్పద చట్టాలపై సమిష్టి వైఖరిని రూపొందించుకుంటాయని నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments