Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఇంటికి చాటుగా వెళ్లాడు.. ఆమె భర్త చేతిలో తన్నులు తిన్నాడు...

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:28 IST)
ప్రియురాలి ఇంటికెళ్లి అడ్డంగా బుక్కైన ఈబీ ఉద్యోగి.. పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, మేట్టూరు ఈబీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.. ప్రియురాలి ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లాడు. అయితే అక్కడ ప్రియురాలి భర్త చేతిలో తన్నులు తిన్నాడు. 
 
అయితే ప్రియురాలి భర్త చేతిలో దాడికి గురయ్యాననే విషయాన్ని దాచేందుకు కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యూటీలో వున్న పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేశాడు. దీన్ని నిజమని నమ్మిన సహ ఉద్యోగులు ఈబీ సంఘం ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు డీఎస్పీ వరకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి తన తప్పును దాచేందుకు పోలీసులు దాడి చేసినట్లు వెల్లడి అయ్యింది. దీంతో ఆ ఉద్యోగిని పోలీసులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments