Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఇంటికి చాటుగా వెళ్లాడు.. ఆమె భర్త చేతిలో తన్నులు తిన్నాడు...

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:28 IST)
ప్రియురాలి ఇంటికెళ్లి అడ్డంగా బుక్కైన ఈబీ ఉద్యోగి.. పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, మేట్టూరు ఈబీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.. ప్రియురాలి ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లాడు. అయితే అక్కడ ప్రియురాలి భర్త చేతిలో తన్నులు తిన్నాడు. 
 
అయితే ప్రియురాలి భర్త చేతిలో దాడికి గురయ్యాననే విషయాన్ని దాచేందుకు కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యూటీలో వున్న పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేశాడు. దీన్ని నిజమని నమ్మిన సహ ఉద్యోగులు ఈబీ సంఘం ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు డీఎస్పీ వరకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి తన తప్పును దాచేందుకు పోలీసులు దాడి చేసినట్లు వెల్లడి అయ్యింది. దీంతో ఆ ఉద్యోగిని పోలీసులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments