ప్రియురాలి ఇంటికి చాటుగా వెళ్లాడు.. ఆమె భర్త చేతిలో తన్నులు తిన్నాడు...

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:28 IST)
ప్రియురాలి ఇంటికెళ్లి అడ్డంగా బుక్కైన ఈబీ ఉద్యోగి.. పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, మేట్టూరు ఈబీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.. ప్రియురాలి ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లాడు. అయితే అక్కడ ప్రియురాలి భర్త చేతిలో తన్నులు తిన్నాడు. 
 
అయితే ప్రియురాలి భర్త చేతిలో దాడికి గురయ్యాననే విషయాన్ని దాచేందుకు కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యూటీలో వున్న పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేశాడు. దీన్ని నిజమని నమ్మిన సహ ఉద్యోగులు ఈబీ సంఘం ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు డీఎస్పీ వరకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి తన తప్పును దాచేందుకు పోలీసులు దాడి చేసినట్లు వెల్లడి అయ్యింది. దీంతో ఆ ఉద్యోగిని పోలీసులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments