Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురైలో విషాదం : విషవాయువు సోకి ముగ్గురి దుర్మరణం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కిన మదురైలో ఘోరం జరిగింది. విషవాయువు సోకి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకును శుభ్రపరుస్తుండగా విష వాయువులు వెలువడి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో కార్పొరేషన్ మురికినీటి ట్యాంకులో (పంపింగ్ స్టేషన్) విద్యుత్ మోటార్ రిపేర్ అయింది. దీంతో మురికి నీరు పంపింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మోటారును బయటకు తీసి రిపేరు చేస్తున్నారు. 
 
అదేసమయంలో ట్యాంకును శుభ్రం చేస్తున్న శరవణన్ అనే వ్యక్తి విషవాయువు సోకి ట్యాంకులో పడిపోయాడు. దీన్ని గుర్తించిన మరో ఇద్దరు అతడిని రక్షించేందుకు ట్యాంకులోకి దిగారు. వారు కూడా విషవాయువు సోకడంతో ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments