Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురైలో విషాదం : విషవాయువు సోకి ముగ్గురి దుర్మరణం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కిన మదురైలో ఘోరం జరిగింది. విషవాయువు సోకి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకును శుభ్రపరుస్తుండగా విష వాయువులు వెలువడి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో కార్పొరేషన్ మురికినీటి ట్యాంకులో (పంపింగ్ స్టేషన్) విద్యుత్ మోటార్ రిపేర్ అయింది. దీంతో మురికి నీరు పంపింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మోటారును బయటకు తీసి రిపేరు చేస్తున్నారు. 
 
అదేసమయంలో ట్యాంకును శుభ్రం చేస్తున్న శరవణన్ అనే వ్యక్తి విషవాయువు సోకి ట్యాంకులో పడిపోయాడు. దీన్ని గుర్తించిన మరో ఇద్దరు అతడిని రక్షించేందుకు ట్యాంకులోకి దిగారు. వారు కూడా విషవాయువు సోకడంతో ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments