Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో బరితెగించిన వైకాపా నేత - వృద్ధురాలిపై హత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:36 IST)
నెల్లూరు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన  ఓ నేత బరితెగించాడు. ఆయన పేరు చల్లా మహేష్ నాయుడు. ఈయన తన భార్యతో కలిసి జిల్లాలోని కుమ్మరకొండూరు ప్రాంతానికి చెందిన రత్నమ్మ అనే వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు చల్లా మహేష్ నాయుడు ప్రయత్నించగా, వృద్ధురాలు రత్నమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తమకు అడ్డు తగిలిన వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేత చల్లా మహేశ్‌ దంపతులు ఆమెపై దాడి చేసి కాలుతో తన్ని, గొంతుకోసేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితారులు మీడియాతో మాట్లాడుతూ, చల్లా మేహష్ నాయుడు దంపతులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఈ భూవివాదం కోర్టులో ఉందని, అయినప్పటికీ వారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments