Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (15:05 IST)
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత, బిందు, చందనలు అక్కాచెల్లెళ్లు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. అమ్మమ్మ దగ్గరే పెరిగారు. పెద్దవాళ్లిద్దరూ గార్మెంట్ లో పనిచేస్తున్నారు. చందన మాత్రం చదువుకుంటుంది. 
 
ఇటీవల అమ్మమ్మ మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. అంతేగాకుండా  21 రోజులైనా ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు ఇంటి పై కప్పు నుంచి చూడగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరేసుకుని ఆత్మహత్యకు  పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments