Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (15:05 IST)
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత, బిందు, చందనలు అక్కాచెల్లెళ్లు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. అమ్మమ్మ దగ్గరే పెరిగారు. పెద్దవాళ్లిద్దరూ గార్మెంట్ లో పనిచేస్తున్నారు. చందన మాత్రం చదువుకుంటుంది. 
 
ఇటీవల అమ్మమ్మ మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. అంతేగాకుండా  21 రోజులైనా ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు ఇంటి పై కప్పు నుంచి చూడగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరేసుకుని ఆత్మహత్యకు  పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments