Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కాల్పుల్లో ముగ్గురు కాశ్మీరీలు బలి

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:26 IST)
కరోనా కల్లోలంతో ప్రపంచమంతా అల్లాడిపోతుంటే పాకిస్థాన్ మాత్రం తన నీచబుద్ధిని విడవడం లేదు. మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో కెరాన్ సెక్టార్లో గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచ‌ర్ల‌తో దాడికి పాల్ప‌డింది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు భారత పౌరుల ఆవాస ప్రాంతాలే ల‌క్ష్యంగా జ‌రిగిన ఈ దాడుల్లో ఒక మైన‌ర్ స‌హా ముగ్గురు మృతిచెందారు.

గ‌త వారం కూడా కొంత‌మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భార‌త్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌యత్నం చేశారు. అయితే వారి కుట్రను భార‌త సైన్యం భ‌గ్నం చేసింది.

చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన ఏడుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన భీక‌ర పోరులో ఐదుగురు భార‌త ఆర్మీ క‌మాండ‌ర్లు వీరమ‌ర‌ణం పొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments