Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్య ప్రదేశ్‌లో వెయ్యి మంది టీచర్లు రాజీనామా

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:26 IST)
మధ్య ప్రదేశ్‌లోని ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో పని చేసే వెయ్యి మంది టీచర్లు గురువారం రాజీనామా చేశారు. ఒక స్పష్టమైన పదోన్నతి విధానం కావాలన్న డిమాండ్‌తో వీరు రాజీనామా చేసినట్లు మెడికల్‌ కాలేజీ టీచర్ల యూనియన్‌ ప్రతినిథులు తెలిపారు.

వీరెవరూ ఈ నెల 9 నుంచి విధులకు హాజరు కాబోరని పేర్కొన్నారు. మిగిలిన 2,300 మంది టీచర్లు కూడా శుక్రవారం తమ రాజీనామాలు సమర్పిస్తారని భావిస్తున్నట్లు యూనియన్‌ కార్యదర్శి తెలిపారు.

ఒక స్పష్టమైన పదోన్నతి విధానంతో ప్రభుత్వం ముందుకు రావాలని, అలాగే 7వ వేతన సంఘం మేరకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments