Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్య ప్రదేశ్‌లో వెయ్యి మంది టీచర్లు రాజీనామా

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:26 IST)
మధ్య ప్రదేశ్‌లోని ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో పని చేసే వెయ్యి మంది టీచర్లు గురువారం రాజీనామా చేశారు. ఒక స్పష్టమైన పదోన్నతి విధానం కావాలన్న డిమాండ్‌తో వీరు రాజీనామా చేసినట్లు మెడికల్‌ కాలేజీ టీచర్ల యూనియన్‌ ప్రతినిథులు తెలిపారు.

వీరెవరూ ఈ నెల 9 నుంచి విధులకు హాజరు కాబోరని పేర్కొన్నారు. మిగిలిన 2,300 మంది టీచర్లు కూడా శుక్రవారం తమ రాజీనామాలు సమర్పిస్తారని భావిస్తున్నట్లు యూనియన్‌ కార్యదర్శి తెలిపారు.

ఒక స్పష్టమైన పదోన్నతి విధానంతో ప్రభుత్వం ముందుకు రావాలని, అలాగే 7వ వేతన సంఘం మేరకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments