Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్పిన జైట్లీ.. ఇలా అన్నారు..

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:46 IST)
ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్తూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదంటూ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తాజాగా ఏపీ సర్కారు సీబీఐకు జారీచేసిన సమ్మతి ఉత్తర్వుల రద్దుపై నోరు విప్పారు. 
 
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్ జైట్లీ.. ఏపీ సీఎం భయపడుతున్నారు.. అందుకే సీబీఐ కోసం జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశారంటూ కామెంట్ చేశారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారని ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. 
 
శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే వున్నా.. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదనే విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే భయంతోనే చంద్రబాబు సర్కారు సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments