Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ముస్లింలకు ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్లే

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:49 IST)
కరోనా ప్రభావం హజ్ యాత్రపై పడింది. వెయ్యి మందిలోపు భక్తులను మాత్రమే ఈ ఏడాది హజ్‌ యాత్రకు అనుమతిస్తామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.

ఇంత తక్కువ మందికి అవకాశం కల్పించడమనేది 90ఏళ్ల సౌదీ చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ ప్రకటన నేపథ్యంలో హజ్‌ యాత్రకు భారత్‌ నుంచి ఎవరినీ పంపించబోమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ పేర్కొన్నారు. ఇప్పటికే డిపాజిట్‌ చేసిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు వాపస్‌ చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments