Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ముస్లింలకు ఈ ఏడాది హజ్ యాత్ర లేనట్లే

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:49 IST)
కరోనా ప్రభావం హజ్ యాత్రపై పడింది. వెయ్యి మందిలోపు భక్తులను మాత్రమే ఈ ఏడాది హజ్‌ యాత్రకు అనుమతిస్తామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.

ఇంత తక్కువ మందికి అవకాశం కల్పించడమనేది 90ఏళ్ల సౌదీ చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ ప్రకటన నేపథ్యంలో హజ్‌ యాత్రకు భారత్‌ నుంచి ఎవరినీ పంపించబోమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ పేర్కొన్నారు. ఇప్పటికే డిపాజిట్‌ చేసిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు వాపస్‌ చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments