Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పతంజలి' కి కేంద్రం షాక్..!

Advertiesment
'పతంజలి' కి కేంద్రం షాక్..!
, బుధవారం, 24 జూన్ 2020 (09:00 IST)
కరోనాకు మందును మార్కెట్‌లోకి (కరోనిల్‌ )తీసుకువచ్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలు కాకముందే.. పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ షాకిచ్చింది.

కొవిడ్‌ ఔషధ అంశంలో పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ వెంటనే వివరణ ఇవ్వాలని, వెంటనే ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని కోరింది.

కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్లు మీడియాలో ప్రకటించడాన్ని కేంద్రంతప్పుబట్టింది. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని పతంజలికి సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా సీఎం జగన్ అడుగులు??