Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిపేది ఆడి కారు.. అమ్మేది తేనీరు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (17:53 IST)
మనం చేసే పనిపట్ల అంకితభావం, గౌరవం, ఇష్టం ఉంటే చాలు... ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఇద్దరు ముంబై కుర్రాళ్లు నిరూపించారు. ఇపుడు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని లోఖండ్ వాలా వెనుక రోడ్డు వైపు వెళితే ఈ ఇద్దరు కుర్రోళ్లు కనిపిస్తారు. రోడ్డు పక్కనే ఆడి కారు, ఆ కారు డిక్కీలో సామాన్లు, దాని పక్కనే వేడివేడి ఛాయ్ సిద్ధం చేస్తుంటారు. చాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడికారులో వారు తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. 
 
పార్ట టైమ్ ఆదాయం కోసం ఈ కారు టీ షాపును ఎంచుకున్నారు. ఈ స్టాల్‌ను అమిత్ కశ్యప్, మను శర్మలు కలిసి నడుపుతున్నారు. ఆడి కారు ఉన్నప్పటికీ ఛాయ్ అమ్మడం ఏంటా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లు గరీబోళ్లు మాదిరిగా ఈ చాయ్ అమ్మడం ఏంటా అని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం. సిగ్గు పడకుండా సంపాదించాలి. దేనికీ లేటు లేకుండా గౌరవంగా జీవించాలి అన్న సందేశంలో ఈ కుర్ర వ్యాపారవేత్తలు ముందుకు సాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments