నిన్న కికీ ఛాలెంజ్.. ఇపుడు మైక్రోవేవ్ ఛాలెంజ్... ఎలా చేయాలి?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:19 IST)
సోషల్ మీడియాకు విశేష ఆదరణ లభించిన తర్వాత చేసే ప్రతి పనీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇందులోభాగంగా, గతంలో కికీ ఛాలెంజ్ పేరుతో ఏ గేమ్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఈ కికీ ఛాలెంజ్‌కు ప్రపంచ వ్యాప్తంగా జనాలు వెర్రెత్తిపోయారు. ఇపుడు కొత్తగా మైక్రోవేవ్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. 
 
సాధారణంగా మైక్రోవేవ్ అంటే ఎందుకు ఉపయోగిస్తారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆహార పదార్థాలను వేడి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తుంటారు. పైగా, ఇతరత్రా ఫుడ్ ఐటెమ్స్ అందులో నిల్వ ఉంచుతుంటారు. అయితే అందులో ఫుడ్ పెట్టిన తర్వాత అది తిరుగుతుంటుంటుంది. 
 
మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎలాగైతే తిరుగుతుందో.. అలాగే, మైక్రోవేవ్ ఛాలెంజ్‌లో తిరగాలన్నమాట. నేలపై కూర్చొని ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుని వాటితో రౌండ్‌గా తిరగాలి. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ జత చేసి షేర్ చేయాలి. ప్రస్తుతం మైక్రోవేవ్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments