Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 24 గంటలూ మాల్స్ ఓపెన్: కేబినెట్ ఆమోదం

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (08:01 IST)
ముంబైలో మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు వంటివి 24 గంటలూ తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనకు మహారాష్ట్ర సర్కార్ లైన్ క్లియర్ చేసింది. బుధవారం ఉదయం సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 27 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేసింది.
 
ముంబై 24X7 పేరుతో స్టార్ట్ చేస్తున్న ఈ విధానాన్ని సిటీ మొత్తం అమలు చేయడంలేదని తెలిపారు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ సహా పలు నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్, మల్టీపెక్స్‌లు, హోటళ్లు 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు.

అయితే ఇలా తెరవాలా వద్దా అన్నదానిపై బలవంతం ఏమీ లేదని, ఆయా సంస్థల యజమానుల ఇష్టమని చెప్పారు ఆదిత్య థాక్రే. 24 గంటలూ మాల్స్, హోటల్స్ వంటివి ఓపెన్ చేసి ఉంచడం వల్ల సిటీకి వచ్చే పర్యాటకులకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments