Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది కేరళ స్టోరీ' సినిమాను చూడనున్న యోగి ఆదిత్యనాథ్

Webdunia
బుధవారం, 10 మే 2023 (12:00 IST)
'ది కేరళ స్టోరీ' చిత్రం మే 5 నుంచి థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాక రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా యూపీ మంత్రివర్గంతోపాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 12న లఖ్ నవూలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారి చెప్పారు. 
 
మరోవైపు.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశారు. 
 
సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా గతేడాది వచ్చిన 'ద కశ్మీర్ ఫైల్స్' మాదిరిగా 'బెంగాల్ ఫైల్స్' అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ సినిమాకు భాజపా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments