Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వాదించలేక నాలుక కోసేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (09:45 IST)
సహజంగా ఆడవారిపైనే వేధింపులు ఎక్కువ నమోదవుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. భార్య వేధింపులు తాళలేని ఆ భర్త ఏకంగా నాలుక కోసేసుకున్నాడు. ఈ ఘటన కాన్పూరులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కాన్పూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిషా, ముఖేష్ అనే భార్యాభర్తలు. ఐతే ఈమధ్య కాలంలో భర్తతో నిషా తరచూ గొడవపడుతోంది. భర్త ఎంత సర్దుకు పోదామని చూస్తున్నా ఆమె అతడిపై రేగు కంపలా పడుతోంది. తిట్ల పురాణం అందుకుంటోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లడంతో నిషా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంతకీ రాకపోయేసరికి ముఖేష్ తనే తలొగ్గి భార్యకు ఫోన్ చేసాడు. కలిసి వుందామనీ, గొడవలు వద్దని నచ్చజెప్పాడు. ఐతే ఆమె ఆ సందర్భంలో కూడా గయ్యమంటూ గొడవకు దిగింది. దీనితో ఆమెతో వాదించలేని భర్త బ్లేడుతో తన నాలుకను కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు గమనించి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments