Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సరిహద్దుల మూసివేత

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (08:59 IST)
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో తీవ్రంగా తలమునకలై వున్న ఢిల్లీ ప్రభుత్వం.. మరో అస్త్రం ప్రయోగించింది.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

అత్యవసరసేలు అందించే ప్రజలు, ప్రభుత్వ పాసులు కల్గి ఉన్నవారిని మాత్రమే సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తామని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు హాస్పిటల్స్‌కు, వైద్య సంస్థలకు అవకాశం ఇచ్చేందుకే సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

కరోనా కేసుల సంఖ్య పెరగడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది భయాందోళనలకు దారి తీయకూడదని కేజ్రీవాల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments