Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తున్న చలి

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నుండి నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఈ 17 ఏళ్లలో ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది గత 14 ఏళ్ల క్రితానికి సమానమని వెల్లడించింది.

నగరంలో ఉష్ణోగ్రతలు సమాచారాన్ని అందించే సప్థర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పగటి ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీలుగా నమోదు చేసింది. 17 ఏళ్ల తర్వాత ఈనెలలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని..అప్పట్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ ప్రాంతీయ అంచనా కేంద్రం హెడ్‌ కుల్దీప్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments