Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తున్న చలి

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నుండి నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఈ 17 ఏళ్లలో ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది గత 14 ఏళ్ల క్రితానికి సమానమని వెల్లడించింది.

నగరంలో ఉష్ణోగ్రతలు సమాచారాన్ని అందించే సప్థర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పగటి ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీలుగా నమోదు చేసింది. 17 ఏళ్ల తర్వాత ఈనెలలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని..అప్పట్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ ప్రాంతీయ అంచనా కేంద్రం హెడ్‌ కుల్దీప్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments