Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:07 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొందరు తండ్రులు తమ కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. కొందరు తల్లులు కుమార్తెలతో అత్యాచారాలు వంటి పాడు పనులు చేయిస్తున్నారు. తాజాగా ఓ తల్లి దగ్గరుండి మరీ తన కుమార్తెపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం మహారాష్ట్రలోని భీవండి అనే ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతి శరీరంలోకి చనిపోయిన ఆమె మామయ్య ఆవహించాడని నమ్ముతూ వచ్చారు. ఈ సాగుతో ఆ యువతి తల్లి స్వయం ప్రకటిత దేవుడనే చెప్పుకునే ఓ వ్యక్తితో కుమార్తెపై అత్యాచారం చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. 
 
తన 16 ఏళ్ల తన కుమార్తెకు మామయ్య దెయ్యమై ఆవహించడం వల్ల తీవ్రమైన మెడనొప్పి ఉందని తల్లి భావించింది. దీన్ని నయం చేసేందుకు స్వయం ప్రకటిత దేవుడని చెప్పుకునే ఓ వ్యక్తి వద్దకు తీసుకెళ్లింది. 
 
దెయ్యాన్ని వదిలించి అనారోగ్యాన్ని దూరం చేస్తానని చెప్పి బాలికను అడవిలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం చేసిన వ్యక్తితోపాటు దానికి సహకరించిన తల్లిని కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments