Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతికే పక్కదారి పట్టి పాడయిపోయాడు, స్నేహితుడు అందుకు ఒప్పుకోలేదనీ...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:36 IST)
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మరక్కోణం సమీపంలోని నోచ్చికుప్పం గ్రామంలో నివాసముండే గోవిందరాజ్ కుమారుడు వేదన్ రాజ్ 10వ తరగతి పూర్తి చేశాడు. అతనికి క్లోజ్ ఫ్రెండ్ అభినేష్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. దీంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
 
కరోనా కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న వీరు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడేవారు. ఎప్పటిలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన వేదన్ రాజ్ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయ్యింది రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేదన్ రాజ్ చివరిసారి ఎవరితో ఫోన్లో మాట్లాడాడో పోలీసులు ట్రేస్ చేశారు.
 
అందులో అభినేష్ నెంబర్ ఉంది. దీంతో అతడిని విచారించారు. వేదన్‌తో గొడవ జరిగిందని.. చంపేశానన్నాడు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం చేస్తే అందులో లైంగికంగా వేధించబడ్డాడని రిపోర్ట్ వచ్చింది. దీంతో అభినేష్‌ను గట్టిగా నిలదీస్తే తనకు స్వలింగ సంపర్కం అంటే ఇష్టమని.. అందుకే వేదన్ రాజ్‌ను పిలిచానని, అతను ఒప్పుకోకపోవడంతో చంపేశానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం