Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతికే పక్కదారి పట్టి పాడయిపోయాడు, స్నేహితుడు అందుకు ఒప్పుకోలేదనీ...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:36 IST)
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మరక్కోణం సమీపంలోని నోచ్చికుప్పం గ్రామంలో నివాసముండే గోవిందరాజ్ కుమారుడు వేదన్ రాజ్ 10వ తరగతి పూర్తి చేశాడు. అతనికి క్లోజ్ ఫ్రెండ్ అభినేష్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. దీంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
 
కరోనా కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న వీరు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడేవారు. ఎప్పటిలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన వేదన్ రాజ్ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయ్యింది రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేదన్ రాజ్ చివరిసారి ఎవరితో ఫోన్లో మాట్లాడాడో పోలీసులు ట్రేస్ చేశారు.
 
అందులో అభినేష్ నెంబర్ ఉంది. దీంతో అతడిని విచారించారు. వేదన్‌తో గొడవ జరిగిందని.. చంపేశానన్నాడు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం చేస్తే అందులో లైంగికంగా వేధించబడ్డాడని రిపోర్ట్ వచ్చింది. దీంతో అభినేష్‌ను గట్టిగా నిలదీస్తే తనకు స్వలింగ సంపర్కం అంటే ఇష్టమని.. అందుకే వేదన్ రాజ్‌ను పిలిచానని, అతను ఒప్పుకోకపోవడంతో చంపేశానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం