Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతికే పక్కదారి పట్టి పాడయిపోయాడు, స్నేహితుడు అందుకు ఒప్పుకోలేదనీ...

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:36 IST)
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా మరక్కోణం సమీపంలోని నోచ్చికుప్పం గ్రామంలో నివాసముండే గోవిందరాజ్ కుమారుడు వేదన్ రాజ్ 10వ తరగతి పూర్తి చేశాడు. అతనికి క్లోజ్ ఫ్రెండ్ అభినేష్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదివారు. దీంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
 
కరోనా కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్న వీరు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడేవారు. ఎప్పటిలాగే క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన వేదన్ రాజ్ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయ్యింది రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేదన్ రాజ్ చివరిసారి ఎవరితో ఫోన్లో మాట్లాడాడో పోలీసులు ట్రేస్ చేశారు.
 
అందులో అభినేష్ నెంబర్ ఉంది. దీంతో అతడిని విచారించారు. వేదన్‌తో గొడవ జరిగిందని.. చంపేశానన్నాడు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం చేస్తే అందులో లైంగికంగా వేధించబడ్డాడని రిపోర్ట్ వచ్చింది. దీంతో అభినేష్‌ను గట్టిగా నిలదీస్తే తనకు స్వలింగ సంపర్కం అంటే ఇష్టమని.. అందుకే వేదన్ రాజ్‌ను పిలిచానని, అతను ఒప్పుకోకపోవడంతో చంపేశానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం