Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘వావ్‌.. వాట్‌ ఎ స్కీం.. వాట్‌ ఎ షేమ్‌. రూ.50లకే చీప్‌ లిక్కర్‌!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:27 IST)
ఏపీ భాజపా నేతలు మరింత దిగజారిపోయారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్‌ లిక్కర్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘వావ్‌.. వాట్‌ ఎ స్కీం.. వాట్‌ ఎ షేమ్‌. రూ.50లకే చీప్‌ లిక్కర్‌ భాజపా జాతీయ విధానమా?అధికారం కోసం బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
 
విజయవాడ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం... చీప్‌ లిక్కర్‌ తయారుచేసి అమ్ముతోందని ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12 వేలు రాబట్టి, వాటినే ఏటా అకౌంట్లలో వేస్తోందన్నారు. రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది భాజపాకు ఓటేసి గెలిపించాలని కోరారు. చీప్‌ లిక్కర్‌ రూ.70కే ఇస్తామని.. రాబడి బాగుంటే రూ.50కే ఇస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా కేటీఆర్‌ స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments