Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యాలను వదిలిన బూత్ బంగళా ఇచ్చారు : లాలూ తనయుడు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (08:51 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టారనీ, అందుకే ఆ బంగళాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్నప్పుడు దేశ్‌రత్న్‌ మార్గ్‌లోని భవనాన్ని కేటాయించారు. ఆది నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై గట్టి నమ్మకం ఉన్న తేజ్‌ ఆ బంగ్లాను తన సెంటిమెంట్‌గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా ప్రధాన ద్వారం మూసేసి, పలు మార్పులు కూడా చేయించారు. 
 
కానీ మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్‌ప్రతా్‌పకు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయినా బంగ్లాను ఖాళీ చేయని తేజ్‌.. పాట్నా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా ఆయన ఆ బంగళాను ఖాళీ చేశారు. 'సీఎం నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ నా ఇంట్లో దెయ్యాలను వదిలారు. అవి నన్ను వేధిస్తున్నాయి. అందుకే బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments