Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క పిల్లల చెవులు, తోకలను కోసి వైన్‌లో నంజుకుని తిన్నారు..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (11:19 IST)
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జంతు హింసకు పాల్పడే ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ స్థితిలో బరేలీకి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో 2 కుక్క పిల్లల చెవులు, తోకలను కోసి చంపిన ఘటన జంతు సంక్షేమ బోర్డును కలచివేసింది. 
 
ఘటనకు పాల్పడిన వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. తర్వాత పక్కనే ఉన్న 2 కుక్క పిల్లలను పట్టుకుని చెవులు కోసేశాడు. అప్పుడు అతను తోకను కూడా కోసేశాడు. ఆ తర్వాత కుక్కపిల్ల చెవులకు, తోకకు ఉప్పు రాసి దానిని వైన్‌లో ముంచి తిన్నారు. 
 
దీన్ని చూసిన స్థానికులు జంతు సంక్షేమ బోర్డుకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న కుక్క పిల్లలను రక్షించి పశువైద్యశాలకు తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కుక్క పిల్లలను కిరాతకంగా హింసించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments