Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచి అందుబాటులోకి..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (10:55 IST)
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక రైల్లు కూడా నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
శ్రీకాకుళం రోడ్ - వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. అలాగే, వరంగల్ బరంపురం ప్రత్యేక రైలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వరంగల్‌‍లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. 
 
బరంపురం - విజయవాడ రైలు ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ - బరంపురం మధ్య ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్య ప్రతి రోజూ విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం