Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లలో తత్కాల్‌

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:28 IST)
ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రిజర్వేషన్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30 రాజధాని, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

రేపటి(జూన్‌ 30) నుంచి నడిచే 230 ప్రత్యేక రైళ్లకు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎసీ క్లాస్‌కు ఉదయం 10గంటల నుంచి, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

మే 12 నుంచి 30 ఎసీ స్పెషల్ రైళ్లను.. జూన్ 1 నుంచి 200 మెయిల్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments