Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లలో తత్కాల్‌

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:28 IST)
ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రిజర్వేషన్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30 రాజధాని, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

రేపటి(జూన్‌ 30) నుంచి నడిచే 230 ప్రత్యేక రైళ్లకు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎసీ క్లాస్‌కు ఉదయం 10గంటల నుంచి, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

మే 12 నుంచి 30 ఎసీ స్పెషల్ రైళ్లను.. జూన్ 1 నుంచి 200 మెయిల్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments