Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కంపెనీని కొనుగోలు చేయనున్న టాటా గ్రూపు

Webdunia
బుధవారం, 4 మే 2022 (12:20 IST)
పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కంపెనీని కొనుగోలు చేసిన టాటా గ్రూపు ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ ఎన్ఐఎల్ఎల్ కొనుగోలు పూర్తి చేయాలని టాటా స్టీల్ ఈసీఈ, మేనేజింగ్ డైరెక్టర్ టివి.నరేంద్రన్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూపు రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఎన్ఐఎన్ఎల్‌ను సొంతం చేసుకునేలా ప్లాన్ చేసింది. ఒడిషా రాష్ట్రంలోని ఈ ఉక్కు తయారీ కర్మాగారంలో 93.71 శాతం వాటాను రూ.12100 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ జనవరి 31వ తేదీన విన్నింగ్ బిడ్ ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, ప్రస్తుతం ఈ కంపెనీ రూ.6600 కోట్ల మేరకు బకాయిపడింది. దీంతో ప్రభుత్వం వదిలించుకునేందుకు ప్రయత్నించగా, దాన్ని టాటా గ్రూపు సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments