Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోమియో టీచర్‌ : విద్యార్థిని ప్రేమలేఖ

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:39 IST)
చెన్నై మహానగరంలో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థినికి ప్రేమలేఖ రాసి కష్టాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండుక్కల్‌ జిల్లా సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. ఇదే పాఠశాలలో రాజా అశోక్‌కుమార్‌ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. 
 
అయితే, విద్యార్థినిపై మనసుపడిన టీచర్.. ఆమెకు ప్రేమలేఖ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments