Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (09:34 IST)
కరోనా కాలంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక భర్త భార్యపై అత్యాచారం చేయించాడు ఓ భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరుకు చెందిన వ్యక్తి తన స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. ఉపాధి లేక అతను అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భార్యను వారికి ఎరగా చూపాడు. భార్యను స్పృహ తప్పేలా చేశాడు. 
 
అనంతరం అప్పు ఇచ్చిన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు అఘాయిత్యం జరిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments