Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (09:34 IST)
కరోనా కాలంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక భర్త భార్యపై అత్యాచారం చేయించాడు ఓ భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరుకు చెందిన వ్యక్తి తన స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. ఉపాధి లేక అతను అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భార్యను వారికి ఎరగా చూపాడు. భార్యను స్పృహ తప్పేలా చేశాడు. 
 
అనంతరం అప్పు ఇచ్చిన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు అఘాయిత్యం జరిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments