Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై రూ.25వేల కానుక

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:27 IST)
తమిళనాడు సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కండక్ట్ రూల్స్ 1973ని సవరించింది. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ నెల ఐదో తేదీన ఈ సవరణ చేసింది. తాజా సవరణతో గ్రూప్ ఎ, బి, సి, డిలలో ఉన్న ఉద్యోగులు ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి ఇకపై రూ.25 వేలకు మించకుండా బహుమతిగా అందుకోవచ్చు.
 
ఇప్పటివరకు ఇది రూ.5 వేలకే పరిమితం. అలాగే గ్రూప్ ఏబీసీడీలలో వున్న ప్రభుత్వ ఉద్యోగోలు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణం తీసుకోవచ్చునని పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కానీ గ్రూప్ బీసీడీ కేటగిరీలో వున్న ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి రూ.3లక్షలకు మించి వడ్డీ లేని రుణం తీసుకోవడానికి వీల్లేదని తమిళ సర్కారు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments