Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:09 IST)
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా చిన్నసేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) అనే మహిళ భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. దీంతో కవితాదేవి తన 16 యేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో కవితాదేవి అదే ప్రాంతానికి చెందిన గ్రామ సహాయకుడు రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె భాగ్యలక్ష్మి కనిపెట్టి తల్లితో పాటు రాజేంద్రన్‌ను నిలదీసింది. 
 
దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిని చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments