Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:09 IST)
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా చిన్నసేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) అనే మహిళ భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. దీంతో కవితాదేవి తన 16 యేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో కవితాదేవి అదే ప్రాంతానికి చెందిన గ్రామ సహాయకుడు రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె భాగ్యలక్ష్మి కనిపెట్టి తల్లితో పాటు రాజేంద్రన్‌ను నిలదీసింది. 
 
దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిని చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments