Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో సముద్రం వెళ్లారు.. ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:20 IST)
ఎప్పుడూ సముద్రానికి వెళ్లున్నాం కానీ ఒక్కసారి కూడా ఈత కొట్టలేదని కొంతమంది విద్యార్థులు కడలూరులోని సముద్రానికి వెళ్లారు. ఈసారి ఎలాగైనా ఈత కొట్టాలంటూ సముద్రంలోకి దిగారూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈత కొట్టే సమయంలో పెద్ద పెద్ద అలలు రావడంతో విద్యార్థులు మరణించారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటుకుంటుంది. మరిన్ని వివరాలు పరిశీలించగా..
 
ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో 9 మంది విద్యార్థులు సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల రావడంతో నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఒక విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మిగిలిన నలుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. నా బిడ్డ పరీక్ష ముగించుకుని ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎంతగానో వేచి చూసుంటారు. కానీ, ఇంత విషాదం చోటుచేసుకుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments